దర్శకుడు కృష్ణవంశీ మరాఠీ హిట్ మూవీ నటసామ్రాట్ ని తెలుగులో రంగమార్తాండ చిత్రంగా తెరకెక్కించారు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు చేశారు. శివాని రాజశేఖర్, అనసూయ, రాహుల్ సిప్లిగంజ్ కీలక రోల్స్ చేశారు. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న రంగమార్తాండ కమర్షియల్ గా ఆడలేదు.