మణిరత్నం దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ 'థగ్ లైఫ్'. ఈ చిత్రంలో కమల్ హాసన్, శింబు, త్రిష, అభిరామి, జోజు జార్జ్, అశోక్ సెల్వన్, నాసర్ వంటి భారీ స్టార్ తారాగణం నటించారు. 38 సంవత్సరాల తర్వాత మణిరత్నం. కమల్ తిరిగి కలవడంతో ఈ చిత్రం భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషలలో రిలీజ్ అయింది. కానీ, సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు.