నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయగా, దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించారు. నివేదా థామస్, అదితి రావ్ హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి బీజీఎమ్ థమన్ అందించారు. సాంగ్స్ అమిత్ త్రివేది స్వరపరచడం జరిగింది.
నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయగా, దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించారు. నివేదా థామస్, అదితి రావ్ హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి బీజీఎమ్ థమన్ అందించారు. సాంగ్స్ అమిత్ త్రివేది స్వరపరచడం జరిగింది.