ఈ నలుగురు హీరోయిన్ల కెరీర్ విషయంలో కామన్ గా ఉన్న ఫ్యాక్టర్ ఏంటంటే.. వీళ్లంతా చిరంజీవి, వెంకటేష్ లతో నటించారు. శ్రీదేవి, ఆర్తి అగర్వాల్, సౌందర్య, దివ్య భారతి చిరంజీవితో కలసి సినిమాలు చేశారు. అదే విధంగా విక్టరీ వెంకటేష్ కూడా ఈ నలుగురితో నటించారు. దివ్యభారతి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిందే వెంకీ బ్లాక్ బస్టర్ చిత్రం బొబ్బిలి రాజాతో.