సెలబ్రిటీ హోదా అనుభవిస్తూనే పల్లవి ప్రశాంత్ తన వృత్తిని కొనసాగిస్తున్నాడు. తన పొలంలో పని చేస్తున్నాడు. ఈ మధ్య పల్లవి ప్రశాంత్... పేరెంట్స్ తో కూడా రీల్స్ చేయిస్తున్నాడు. సదరు రీల్స్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేస్తుండగా వైరల్ అవుతున్నాయి. తాజాగా అమ్మానాన్నలతో బంతి పూల తోటలో ఓ వీడియో చేశాడు.