ఇక శుక్రవారం సినిమాల వింధు ఉండనే ఉంది. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న కాంబినేషన్ లో.. కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తోన్న సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు. సీనియర్ హీరోయిన్లు రాధికా, కుష్భు, ఊర్వశి ఇంపార్టెంట్ రోలో చేసిన ఈ సినిమా ను మార్చి 4న రిలీజ్ చేయబోతున్నారు. వరుస సినిమాల ఫేయిల్యూర్స్ ను చూస్తూ.. ఈ సినిమాపై శర్వానంద్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.