ఈ షోకు నిత్యామీనన్, థమన్, కార్తీక్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించనున్నారు. తాజాగా ఈ షోకు సంబంధించిన మొదటి ఎపిసోడ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఇండియన్ ఐడల్ ఫేమ్, సింగర్ శ్రీ రామచంద్ర వ్యాఖ్యతగా వ్యవహరించనున్నారు. ఈ నెల 25 నుంచి ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఈ షో ప్రసారం కానుంది. ప్రతి శుక్రవారం, శనివారం ఆహాలో ప్రసారం కానుంది.