గద్దర్ అవార్డుల ప్రకటన వచ్చింది. 2025 ఏడాదిలో విడుదలైన చిత్రాలకు సంబంధించిన అవార్డులను ప్రకటించారు తెలంగాణ ఎఫ్డీసీ ఛైర్మెన్ దిల్ రాజు. ఇందులో చిరంజీవి, కమల్ హాసన్, జయసుధ, ఆర్ నారాయణమూర్తి, అశ్వినీదత్, రమేష్ ప్రసాద్, సుద్ధాల అశోక్ తేజలకు ప్రత్యేక అవార్డులు వరించాయి. ఎన్టీఆర్ అవార్డుకి చిరంజీవిని ఎంపిక చేవారు. అలగే పైడి జయరాజ్ అవార్డుకి కమల్ హాసన్ని ఎంపిక చేశారు. అక్కినేని అవార్డుకి జయసుధని ఎంపిక చేయడ విశేషం.