ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ బిజీగా ఉంది స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను. తాజాగా ఆమె షారుఖ్ఖాన్ సరసన డంకీ సినిమాలో నటిస్తోంది. అయితే చాలా కాలంగా ఫ్యాన్స్ తో టచ్ లో లేని తాప్సీ.. తాజాగా ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో ముచ్చటించింది. వరుస సినిమా షూటింగ్లతో బిజీగా ఉండటం వల్ల మీడియాకు దూరంగా ఉన్నానని తెలిపింది.