నెక్స్ట్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ మూవీ చేయనున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇండియాలోనే భారీ చిత్రంగా ఇది తెరకెక్కనుంది. మహేష్ కోసం జంగిల్ అడ్వెంచర్ స్టోరీ సిద్ధం చేసినట్లు ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. దాదాపు రూ. 800 కోట్ల బుడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. బాలీవుడ్ హీరోయిన్, హాలీవుడ్ టెక్నీషియన్స్ పని చేయనున్నారట. మహేష్ మూవీని రాజమౌళి రెండు మూడు భాగాలుగా తెరకెక్కించే ఆస్కారం కలదన్న ఊహాగానాలు ఉన్నాయి.