తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహాలో కామెడీ ఎక్స్ఛేంజ్ పేరుతో కామెడీ షో స్ట్రీమ్ అవుతుంది. ఇది సీజన్ 2. దర్శకుడు అనిల్ రావిపూడి జడ్జిగా వ్యవహరిస్తున్న ఈ షోకి శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తోంది. ముక్కు అవినాష్, సద్దాం, రోహిణి, యాదమ్మ రాజుతో పాటు మరికొందరు బుల్లితెర కమెడియన్స్ స్కిట్స్ చేస్తున్నారు.