చెప్పాలంటే 2022 బాలీవుడ్ కి చీకటి అధ్యాయం. అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా, రన్బీర్ కపూర్ షంషేర్, షాహిద్ కపూర్ జెర్సీ, టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన హీరో పంటి 2, అక్షయ్ కుమార్ నటించిన సామ్రాట్ పృథ్విరాజ్ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యాయి. కోవిడ్ సంక్షోభం తర్వాత ఇక జనాలు థియేటర్స్ కి రారేమో అనే భయం బాలీవుడ్ మేకర్స్ లో ఏర్పడింది.