మరోవైపు దీనిపై హైపర్ ఆది, రాంప్రసాద్ స్పందించారు. కిర్రాక్ ఆర్పీ విమర్శల్లో నిజం లేదని, తాము బాగానే ఉన్నామని, సుధీర్, ఇతర ఆర్టిస్టులు `జబర్దస్త్` ని వీడడానికి కారణం వారు సినిమాల్లో బిజీగా ఉన్నారని, డేట్స్ సెట్ కాక గ్యాప్ ఇచ్చారని, మళ్లీ వస్తారని తెలిపారు. `మల్లెమాల` నిర్వహకులు, ఈటీవీ వాళ్లు ఆర్టిస్టులను తక్కువగా ట్రీట్ చేస్తారనడంలో నిజం లేదని తెలిపారు.