సినిమా షూటింగ్స్ లో విపత్తులు తరచుగా జరుగుతున్నాయి. ఇప్పుడు పా. రంజిత్ దర్శకత్వంలో వస్తున్న ఇటీవల సినిమా సెట్లలో ప్రమాదాలు జరుగుతున్నాయి.
ప్రస్తుతం దర్శకుడు పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్న `వెట్టువం` మూవీ సెట్లో స్టంట్ మాస్టర్ మోహన్ రాజ్ కన్నుమూశారు.
దర్శకుడు పా రంజిత్ `అట్టకత్తి` చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. `మద్రాస్` , సూపర్ స్టార్ రజనీకాంత్ తో `కబాలి`, `కాలా `చిత్రాలను దర్శకత్వం వహించి దర్శకులలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు.