రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ లో టాలీవుడ్, బాలీవుడ్ అగ్రస్థాయి కథనాయకులు నటించనున్నారని గతంలోనే ప్రకటించారు. ఆ లిస్ట్ లో బాలీవుడ్ స్టార్స్ హ్రుతిక్ రోషన్, అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, అజయ్ దేవగన్, ఇటు సౌత్ నుంచి ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, తదితరులు నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కానీ రాజమౌళి కనీసం ఏడాదికో సినిమా అయినా తీసే రోజులు పోవడంతో.. ‘మహాభారతం’ వచ్చేదెప్పటికోనని అభిమానులు కాస్తా అప్సెట్ అవుతున్నారు.