ఆ వార్తలు ఎలా పుట్టాయో తనకు తెలియదని, కానీ ఈ రూమర్స్ విని నవ్వుకున్నానని, అస్సలు పట్టించుకోలేదని తెలిపింది. తాను జస్ట్ లైట్ తీసుకున్నట్టు వెల్లడించింది లావణ్య త్రిపాఠి. అయితే ఎంగేజ్ మెంట్ కూడా అయ్యిందనేదానిపై చెబుతూ, తన వేలికి ఉన్న రింగ్ తానే సొంతంగా డబ్బులు పెట్టి కొనుక్కున్నానని, ఎవరూ కోనివ్వలేదని, తనకెవరూ పెట్టలేదని కౌంటరిచ్చింది.