కానీ వాసంతి, శ్రీసత్యలతో బాగానే క్లోజ్గా మూవ్ అయ్యాడు అర్జున్ కళ్యాణ్. వారితో లవ్ ట్రాక్ని పట్టాలెక్కించాలనుకున్నాడు. హైలైట్గా నిలిచే ప్రయత్నం చేశాడు. కానీ అంతలోనే ఎలిమినేషన్తో దూరమయ్యారు. కానీ ఆ గ్యాప్, ఆ బాధ ఇప్పుడు తీరింది. ఇప్పుడు ఈ ఇద్దరు తనకు కనెక్ట్ అవడం విశేషం. తాజాగా ఓంకార్ షోలో శ్రీసత్య, వాసంతి, మెహబూబ్లతో కలిసి సిక్త్స్ సెన్స్ సీజన్ 5లోకి గెస్ట్ లుగా వచ్చారు. ఇందులో అర్జున్-వాసంతి, మెహబూబ్-శ్రీసత్య జంటలుగా హాజరయ్యారు.