చిరంజీవి, ఎన్టీఆర్ని తన ట్రాప్లోకి లాగిన శ్రీరెడ్డి.. చిరుకంటే ఎన్టీఆరే తోపు అట..
First Published Jan 31, 2021, 1:20 PM ISTవివాదాస్పద నటి శ్రీరెడ్డి తరచూ పవన్ కళ్యాణ్పై కామెంట్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. ఈ సారి చిరంజీవి, ఎన్టీఆర్లను టార్గెట్ చేసింది. తన ట్రాప్లోకి వారిద్దరిని లాగింది. `ఆచార్య` సినిమాని అందుకు వేదిక చేసుకుంది. తాజాగా చిరంజీవిపై శ్రీరెడ్డి చేసిన కామెంట్లు వైరల్గా మారుతున్నాయి.