మరోవైపు పవన్ కళ్యాణ్, వంటి కొందరు హీరోలు, నిర్మాతలు, వంటి వారిని టార్గెట్ చేస్తూ అనేక ఆరోపణలు చేసింది. తనకు సినిమా ఆఫర్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. కొన్నాళ్లపాటు వార్తల్లో నిలిచింది. హాట్ సెన్సేషన్గా, వివాదాలకు కేరాఫ్గా నిలిచింది. ఆ సమయంలో దర్శకుడు తేజ ఆమెకి సినిమా ఆఫర్లు ఇస్తానని ప్రకటించారు. కొన్నాళ్లు సోషల్ మీడియాలో హడావుడి చేసిన శ్రీరెడ్డి ఆ తర్వాత సైలెంట్ అయ్యింది. తన యూట్యూబ్ ఛానెల్ని నడిపించుకుంటూ, అడపాదడపా వచ్చిన సినిమాలు చేసుకుంటూ రాణిస్తుంది. సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తుంటుంది.