అప్పుడు ప్రేమ్ వెళ్లి నువ్వు, నేను,శోభా, డాడీ నలుగురం కలిసి ఆ పెళ్లిని ఎలాగైనా ఆపడానికి ప్రయత్నిద్దాము అని స్వప్నతో అంటాడు, ఈలోగా శోభ కొంచెం కాఫీ కావాలా ఆంటీ అనగా అందులో విషయం తెచ్చి వెయ్యు చస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.తర్వాత సీన్లో సౌందర్య, ఇంట్లో వాళ్ళందరికీ భోజనం వడ్డిస్తున్న సమయంలో సత్యం అక్కడికి వెళ్లి నిరుపంతో, స్వప్న ఏం భోజనం చేయడం లేదు.