స్టూడెంట్ గా ఉన్న సమయంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ నటించిన చిత్రాలు చూసేవారట. మల్లీశ్వరి చిత్రాన్ని అయితే శోభన్ బాబు 22 సార్లు చూశానని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తాను సినిమాల్లోకి వచ్చినప్పుడు ఆదుకుని అవకాశాలు ఇచ్చింది కూడా ఎన్టీఆర్, ఏఎన్నార్ అని శోభన్ బాబు తెలిపారు. చాలా చిత్రాల్లో పాత్రలకు ఎన్టీఆర్, ఏఎన్నార్ నన్ను రికమండ్ చేశారు. ఎన్టీఆర్ చాలా పౌరాణిక చిత్రాల్లో నాకు అవకాశం ఇచ్చారు.