`సంక్రాంతి`, `రాధాగోపలం`, `ధట్ ఈజ్ పండు`, `శ్రీరామదాసు`, `ఎవండోయ్ శ్రీవారు`, `మనసు పలికే మౌన రాగం`, `మహారథి`, `మధుమాసం`, `నీ సుఖమే నే కోరుకున్నా`, `పాండురంగడు`, `ఆది విష్ణు`, `అమరావతి`, `రాజన్న`, `ఉలవచారు బిర్యానీ` వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళంలోనూ నటించి మెప్పించింది.