తాజాగా అకాడెమీ లేటెస్ట్ గా జ్యూరీలో యాడ్ అయిన 398 మంది సభ్యుల లిస్టును విడుదల చేసింది. ఇందులో సౌత్ వారికి ఎక్కువ స్థానాలు లభించాయి. ఇందులో ఆర్టిస్టులతో పాటు టెక్నీషియన్లు కూడా ఉన్నారు. ఈ లిస్టులో ‘ఆర్ఆర్ఆర్’తో అదరగొట్టిన NTR, Ram Charan, సాబు సిరిల్, కీరవాణి, చంద్రబోస్, సెంథిల్ ఉన్నారు.