అయినా కూడా ఈ రచ్చ ఆగలేదు. దీనితో మీడియా సమావేశం నిర్వహించి వివరణ ఇచ్చారు. శివాజీ వ్యాఖ్యలని పలువురు ఖండిస్తున్న సంగతి తెలిసిందే. అనసూయ స్పందిస్తూ శివాజీ గారు ఇన్సెక్యూరిటీతో ఉన్నారని ఆయన్ని చూస్తుంటే జాలి వేస్తోంది అని, శివాజీ చెప్పినంత మాత్రాన మనం వింటామా ఏంటి అంటూ కౌంటర్ ఇచ్చింది. శివాజీ తన వ్యాఖలపై స్పందిస్తూ ఇటీవల నిధి అగర్వాల్ లులు మాల్ కి వెళ్ళినప్పుడు ఊహించని సంఘటన జరిగింది.