అనంతరం కెప్టెన్ ని ఎంపిక చేసే ప్రక్రియ మొదలయింది. అర్జున్, శివాజీ కెప్టెన్సీ కంటెండర్స్ గా పోటీలో నిలిచిన సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరిలో కెప్టెన్ ఎవరో తేల్చేందుకు నాగార్జున చిన్న గేమ్ పెట్టారు. కన్ఫెషన్ రూంలో శివాజీ, అర్జున్ పేరుతో రెండు కిరీటాలు ఉంచారు.