చంద్రబాబు, చిరంజీవి, బిజెపి నేత రామ్ మాధవ్, క్రేజీ హీరో నాని, అడివి శేష్, రానా దగ్గుబాటి, సాయి పల్లవి, సీనియర్ హీరోయిన్ రాధిక లాంటి ప్రముఖులు నిజం విత్ స్మితలో పాల్గొనబోతున్నారు. తాజాగా విడుదలైన ప్రోమో ఆసక్తికరంగా ఉంది. వాడివేడిగా స్మిత వీరందరిచే నిజాలు మాట్లాడించబోతోంది.