అప్పట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, గ్లామర్ పాత్రలతో మెప్పించిన ఆమె సిల్క్ స్మితకు సమకాలీకురాలు. తనముందు వచ్చిన సిల్క్ స్మిత తాను చూస్తుండగానే ఎదిగిపోయిందని, తనని చిన్న చూపు చూసినవారిని తన యాటిట్యూడ్తో సమాధానం చెప్పిందని, తనని తిప్పించుకున్న వాళ్లనే తాను తిప్పించుకుందని తెలిపింది.
ఈ క్రమంలోనే సిల్క్ స్మిత మరణానికి కారణం రాధాకృష్ణ అనే విషయాన్ని ఆమె చెప్పకనే చెప్పింది. రాధాకృష్ణ కొడుకుని పెళ్లి చేసుకుని పిల్లలను కనాలని, తనకంటూ ఓ ఫ్యామిలీని ఉండాలని కోరుకుందని,
కానీ ఈ విషయం రాధాకృష్ణకి తెలిసిన తర్వాత నుంచి గొడవలు ప్రారంభమయ్యాయని, చివరికి ఆమె ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని చెప్పింది జయశీల. సుమన్ టీవీ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలను వెల్లడించి షాకిచ్చింది. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.
read more: మూడు గంటలు క్యాన్సర్ ఆపరేషన్, సాయిబాబా గుడిలో నాగార్జున.. ఏఎన్నార్ మాటలకు కన్నీళ్లు
also read: రజనీకాంత్కి ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా? దానికోసం అర్థరాత్రి మారువేషంలో వాళ్లింటికి వెళ్లేవాడా?