`దొరసాని` తర్వాత ఈ సినిమాతో తెలుగు ఆడియెన్స్ ముందుకు రావడం చాలా ఎమోషనల్గా ఉందని చెప్పింది శివాత్మిక. ఇందులో మీనాక్షి పాత్రలో కనిపించబోతున్నానని, చాలా ఫీల్గుడ్ మూవీ అని, అందరి హృదయాలను హత్తులకునేలా ఉంటుందని, లవ్, ట్రావెలింగ్ కట్టిపడేస్తాయని, ఓ కొత్త తరహా లవ్ స్టోరీ చిత్రమిదని పేర్కొంది శివాత్మిక.