షాహిద్ కపూర్ రూ. 45 కోట్లు, తృప్తి డిమ్రి రూ. 6 కోట్లు, అవినాష్ తివారీ, తమన్నా రూ. 7 కోట్ల చొప్పున పారితోషికం తీసుకున్నట్టు సమాచారం. దిశా పటానీకి రూ. 2 కోట్లు, నానా పటేకర్ కు రూ. 4 కోట్లు. ఆసక్తికర విషయం ఏంటంటే ఈ మూవీలో ముగ్గురు ప్రభాస్ హీరోయిన్లు ఉన్నారు. తమన్నా, దిశా పటాని ఇద్దరూ ప్రభాస్ తో నటించిన వారే. ఇప్పుడు తృప్తి డిమ్రి కూడా ప్రభాస్ తో స్పిరిట్ చిత్రంలో నటిస్తోంది.