నా కొడుకుతో సినిమా చేయి ప్లీజ్ అంటూ, రాజమౌళిని బ్రతిమలాడిన సీనియర్ హీరో ఎవరో తెలుసా?

రాజమౌళితో సినిమా అంటే  ఎంత పెద్ద స్టార్లు అయినా క్యూలో నిల్చోవాల్సిందే. అవకాశం వస్తే అదృష్టంగా ఫీల్ అయ్యేవారు చాలామంది ఉన్నారు. అయితే ఓ స్టార్ హీరో రాజమౌళితో తన కొడుకుతో సినిమా చేయాలని అడిగేవారట. ఇంతకీ ఎవారా హీరో. 
 

రాజమౌళితో సినిమా చేయాలని ప్రతీ ఒక్క నటుడికి ఉంటుంది. సీనియర్ జూనియర్ అని తేడా లేకుండా ప్రతీ ఒక్కరు ఆయన సినిమాలో ఒక్క సారి కనిపిస్తే చాలు అనుకుంటారు. పెద్ద పెద్ద స్టార్లు కూడా ఇప్పుడు జక్కన్న పిలుపుకోసం ఎదురు చూస్తున్నారు. ఇక మన టాలీవుడ్ లో కూడా స్టార్ డమ్ లేని హీరోలు రాజమౌళి చేతిలోపడాలని ఆరాటపడుతున్నారు. ఈక్రమంలో టాలీవుడ్ సీనియర్ నటుడు ఒకరు.. ఇండస్ట్రీలో హిట్లు కొట్టలేకపోతున్న తన కొడుకుతో జక్కన్న సినిమా చేయాలని ఆరాటపడారట. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా? 

Also Read: 40 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోని సౌత్ స్టార్ హీరోయిన్లు, బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోన్న నటీమణులు
 

ఆ సీనియర్ స్టార్ ఎవరో కాదు. మోహన్ బాబు. అవును మోహన్ బాబు తన తనయుడు విష్ణుతో సినిమా చేయాలని రాజమౌళిని చాలా సార్లు అడిగారని తెలుస్తోంది. రాజమౌళి డైరెక్ట్ చేసిన యమదొంగ సినిమాలో మోహన్ బాబు  ముఖ్యమైన పాత్రలో నటించారు. ఈసినిమాలో యముడిగా ఆయన కనిపించారు. ఈ సినిమా షూటింగ్ టైమ్ లో మోహన్ బాబు చాలాసార్లు  రాజమౌళిని ఈ విషయంలో కదిలించేవారట. 

Also Read: పవన్ కళ్యాణ్ తో అకీరా, ఆద్య ఏ భాషలో మాట్లాడతారో తెలుసా? పవర్ స్టార్ ఇద్దరు పిల్లలు తెలుగు మాట్లాడతారా?


విష్ణుతో సినిమా ఎప్పుడు చేస్తున్నావ్ చెప్పు అని అడిగేవారట. ఇక రాజమౌళి ఆ టైమ్ లో చేస్తాను అని చెప్పినా.. కరెక్ట్ డేట్ చెప్పు అంటూ అడిగేవారని తెలుస్తోంది. ఈ విషయంలో నిజం ఎంతో తెలియదు కాని.. సోషల్ మీడియాలో మాత్రం ఈ విషయం తెగ తిరిగేసింది. ఇలా విష్ణఉ హీరోగా రాజమౌళి డైరెక్షన్ లో భారీ బడ్జెట్ సినిమా చేయించాలని మోహన్ బాబు ప్రయత్నం చేశారట. 

Also Read:పుష్ప3 ఇప్పట్లో లేనట్టే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ను డిస్సపాయింట్ చేసిన నిర్మాత, బన్నీ నెక్ట్స్ ప్లాన్ ఏంటి?

kannappa teaser

ఇక ప్రస్తుతం మోహన్ బాబు దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో, తన కొడుకు విష్ణు హీరోగా కన్నప్ప సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటుగా అన్ని భాషలనుంచి స్టార్స్ కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన రెండు పాటలు, ఓ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 
 

ఇక రాజమౌళి  మహేష్ బాబు సినిమాతో ఫుల్ బిజీ అయిపోయాడు. దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో  పాన్ వరల్డ్ సినిమాను రూపొందిస్తున్నాడు రాజమౌళి. అందుకు తగ్గట్టుగా చాలా జాగ్రత్తగా షూటింగ్ ను ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. కొన్ని లీక్ లు కూడా బయటకు వచ్చాయి. అమెజాన్ అడవులకు సంబంధించిన అడ్వెంచర్ మూవీగా ఇది తెరకెక్కబోతోంది. మహేష్ బాబు జోడీగా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తోంది.  2027 లో ఈసినిమాను రిలీజ్ చేయాలన్న టార్గెట్ తో పనిచేస్తున్నారు. మరి చూడ

Latest Videos

click me!