ఇక సావిత్రి తరువాత అంత పద్దతిగల హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది సౌందర్య. 90వ దశకంలో సౌత్ ఇండియన్ సినిమా అగ్ర నటిగా వెలుగొందింది. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో పలు హిట్ చిత్రాలలో నటించారు. సౌందర్య తన 20 ఏళ్ల స్క్రీన్ కెరీర్లో.... ఎటువంట రిమార్క్ తెచ్చుకోలేదు. తెలుగు,తమిళంలో దాదాపు స్టార్ హీరోలందరితో ఆమె నటించింది. ఇక రాజకీయాల్లోకి వెళ్ళిన ఆమె 2004లో విమాన ప్రమాదంలో మరణించింది.