ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే..భాగ్యమ్మ మాధవ్ తి, కళ్ళు నాకు నెత్తికెక్కడం కాదురా నీకు నెత్తికెక్కాయి అని అంటుంది. దానికి మాధవ్ ఏంటి నోరు లెగుస్తుంది అని అనగా,నోరు కాదు చేయి కూడా లెగుస్తాది అసలు రాధ ఎవరనుకుంటున్నావు నా సొంత బిడ్డ.నా బిడ్డ అంత నరకం అనుభవిస్తుంది నీ వల్లే.అది చూస్తూ నేను ఊరుకుంటాను అనుకుంటున్నావా.నిన్ను ముక్కలు చేసి చేపలకి తిండి పెడతాను అని అంటుంది.దానికి మాధవ్, రాద బాధపడతాది అనిన్ను వదిలిపెట్టను అని అంటాడు.