దాదాపు 15 ఏళ్లు పాటు ప్రజలకు సేవలందించిన బ్లాక్ బెర్రీ ఫోన్లు తయారీ 2016 లో ఆపేశారు. కొన్ని పరిణామాల మధ్య.. రీసెంట్ గా సొంత ఓఎస్ ఫోన్లు కూడా పనిచేయంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. తమ ఫోన్ల శకం ముగిసిందని ఆ కంపెనీ ప్రకటించడంతో చాల మంది యూజర్లు నిరాశ చెందారు. వారిలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) కూడా ఉన్నారు. ఈ విషయం తనను బాగా హార్ట్ చేసిందన్నారు. తనతో పాటు చాలామంది నిరాశకు గురయ్యారన్నారు సమంత.