ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ సమంత శాకుంతలం, ఖుషి చిత్రాలని తెలుగులో పూర్తి చేసింది. ఖుషి తర్వాత ఆమె మరో తెలుగు చిత్రంలో నటించలేదు. ఖుషి రిలీజ్ అయింది 2023లో. అంటే సమంత చాలా లాంగ్ గ్యాప్ తీసుకుంది. ఖుషి తర్వాత ఆమె ఒక వెబ్ సిరీస్ లో నటించింది. అదే సిటాడెల్. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ కోసం సమంత చాలా కష్టపడింది.