ఈ విషయాన్ని సాయి కుమార్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు, 1985లో వందే మాతరం అనే చిత్రంలో సుమన్ హీరోగా నటించాల్సింది. కానీ కొన్ని సమస్యల వల్ల సుమన్ ఆ చిత్రం నుంచి తప్పుకున్నారు. అంతకు ముందు రాజశేఖర్ విలన్ గా నటించేవారు. రాజశేఖర్ నటన నిర్మాత శ్రీకృష్ణ కి నచ్చింది. వందే మాతరం చిత్రంలో సుమన్ ప్లేస్ లో రాజశేఖర్ ని తీసుకుందాం అని చెప్పారు.