అప్పుడు రుక్మిణి,అలా దయగల హృదయం అనుకున్నాను గాని నీ మనసులో స్వార్థం ఉంటుందని నేను అనుకోలేదు.నా జీవితంలో ఈ తాళి ఉన్నంతవరకు,ఈ ప్రాణం ఉన్నంతవరకు నా పెనిమిటి, ఆఫీసర్ సరే అంతకు మించి నా జీవితంలోకి ఇంకెవరైనా వస్తే ఆ క్షణం నన్ను నేను సమాధి చేసుకుంటాను అని గట్టిగా చెప్తుంది రుక్మిణి. ఆ తర్వాత సీన్లో దేవి చాలా బాధపడుతూ ఉంటుంది.అసలు వాళ్ళ నాయన ఎవరు? ఎందుకిలా చేస్తున్నారు అని అనుకుంటూ ఉంటుంది. స్కూల్లో దేవి చిన్మయి తింటూ ఉండగా తోటి స్నేహితులు ఇంకొక ఫ్రెండ్ ని ఉద్దేశిస్తూ తిడతారు.