అవునమ్మా ఎన్నిసార్లు అడిగినా కూడా రిషి వస్తేనే నిజం తెలుస్తుంది అన్నావు కదా ఇప్పుడు నిజం చెప్పు అంటాడు ఫణీంద్ర. నిజం చెప్పేస్తాను, చెప్పి నా మనసులో ఉన్న భారాన్ని దించుకుంటాను అంటుంది జగతి. ఎక్కడ నిజం చెప్పేస్తుందో అని భయంతో టెన్షన్ పడిపోతారు జగతి, శైలేంద్ర.