సాయి ధరమ్ తేజ్ : మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా సాయి ధరమ్ తేజ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తొలి చిత్రంతో ఎదురుదెబ్బ తిగిలింది. కానీ ఆ తర్వాత సుప్రీం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి సూపర్ హిట్స్ దక్కాయి. దీనితో సాయి ధరమ్ తేజ్ కి నిర్మాతలు మంచి రెమ్యునరేషన్ ఇచ్చేందుకు ఎగబడ్డారు. సాయిధరమ్ తేజ్ కి సినిమాల ద్వారా వచ్చిన డబ్బు సొంత ఇల్లు, రెండు లగ్జరీ కార్లు కలిపి మొత్తం 75 కోట్ల ఆస్తి ఉంది. అది కాకుండా వల్ల విజయ దుర్గకి చిరంజీవి కోకా పేటలో వందల కోట్ల విలువ చేసే ల్యాండ్ రాసిచ్చారు. సో సాయిధరమ్ తేజ్ వందల కోట్లకి అధిపతి అని చెప్పొచ్చు.