‘మౌనరాగం’ శ్రావణి ఆత్మహత్య, ఫొటోలతో బ్లాక్ మెయిల్
First Published Sep 9, 2020, 8:05 AM ISTతెలుగు పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. టీవి సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య చేసుకుంది. రాత్రి 9 నుంచి 10 గంటల సమయంలో ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ ఎస్సార్ నగర్ పిఎస్ పరిధిలోని మధుర నగర్ హెచ్ 56 బ్లాక్ సెకండ్ ఫ్లోర్లో నివసిస్తున్న శ్రావణి, అక్కడే ఆత్మహత్య చేసుకున్నారు. విషయం గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను హాస్పిటల్కు తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. దాంతో టీవి పరిశ్రమలో విషాదం నెలకొని ఉంది. అయితే అసలు ఆమె ఆత్మహత్యకు కారణం ఏమిటనే విషయమై ధర్యాప్తు జరుగుతోంది. అందుకు కారణాలు బంధువులు, తల్లి, తండ్రులు ఏమి చెప్తున్నారంటే...