యాంకర్ రష్మీ, హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్, బులెట్ భాస్కర్ కలిసి పెర్ఫామ్ చేస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షో బుల్లితెరపై దూసుకుపోతోంది. ఈ షోకి ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి అథితిగా హాజరవుతున్నారు. ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీలో 'అక్కా బావెక్కడ' అనే కాన్సెప్ట్ తో నవ్వించబోతున్నారు.