రాముడిగా నటించేందుకు రణ్బీర్ ప్రస్తుతం అన్ని రకాలుగా ప్రిపేర్ అవుతున్నాడు. గుర్రం స్వారీతో పాటు, విలువిద్యలు నేర్చుకుంటున్నారు. మూడు భాగాలుగా తెరకెక్కబోతున్న రామాయణ్ సినిమాను నితేశ్ తివారీ తెరకెక్కించనున్నారట. ఇక సీతగా సాయి పల్లవి, రావణాసురుడిగా కేజీఎఫ్ హీరో యశ్ నటించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.