ఢీ సెలబ్రిటీ షో ప్రోమో తాజాగా విడుదలైంది. ఎప్పటిలాగే హైపర్ ఆది రచ్చ రచ్చ చేశాడు. ప్రోమోలో ప్రతి ఒక్కరి డ్యాన్స్ పెర్ఫామెన్స్ ఆకట్టుకునే విధంగా ఉంది. న్యాయనిర్ణేతలుగా జానీ మాస్టర్, ప్రణీత సుభాష్, గణేష్ మాస్టర్ ఉన్నారు. వేదికపై డ్యాన్స్ పెర్ఫామెన్స్ ఇచ్చిన అమ్మాయిలతో హైపర్ ఆది డబుల్ మీనింగ్ కామెడీ పండించాడు.