ఓ కస్టమర్తో ఆలేఖ్య సిస్టర్స్ మాట్లాడిన మాటలు నెట్టింట పెద్ద రచ్చకు తెర తీశాయి. దెబ్బకు పచ్చళ్ల వ్యాపారం ఆగిపోయింది. అయితే పచ్చళ్ల వ్యాపారం ఆగిపోయినా, వారి ఫాలోయింగ్ మాత్రం అంతకంతకూ పెరుగుతోంది. సోషల్ మీడియాలో వీరి డైలాగ్స్ వైరల్ కావడంతో, వాటిపై మీమ్స్, ట్రోల్స్ భారీగా చక్కర్లు కొడుతున్నాయి.