ఇక రామచంద్రకు ఇచ్చిన సమయం పూర్తి అవ్వడంతో కాంపిటీషన్ నుంచి వెళ్ళిపోవచ్చు అని జడ్జీలు చెబుతారు. అప్పుడు రామచంద్ర కాంపిటీషన్ లో కళ్ళు తిరిగి పడిపోగా, మరోవైపు రూములో జ్ఞానాంబ కూడా కళ్లు తిరిగి పడిపోతుంది. ఇంకా ఆ తర్వాత కోలుకున్న రామచంద్ర జానకి ఎంత చెబుతున్నా కూడా వినకుండా వంటలు చేయడానికి సిద్ధపడతాడు.