చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, సోనియా గాంధీ పోలిన పాత్రలను విలన్స్ మాదిరిగా చూపించడం, వారు జగన్కు వ్యతికరేకంగా కుట్రలు చేస్తున్నట్టుగా చిత్రీకరించినట్టుగా కనిపిస్తోంది. అయితే తాను అనుకున్నది తెరపై ప్రతిబింబించేలా.. ఆర్జీవీ ఆ పాత్రలను తీర్చిదిద్దారు. ఆ పాత్రలను తెరపై చూపించిన విధానం చూస్తే.. అది ఎవరనేది ప్రేక్షకులకు ఇట్టే అర్థమయ్యేలా డిజైన్ చేశారు.