ఇప్పటికే ప్రస్తుతం ఆ ఛానల్ ఓనర్ తో డీల్ కుదిరిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆ ఛానల్ అంత పాపులర్ కాదు. సరైన టీమ్ లేక, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక ఛానల్ అభివృద్ధిలోకి రావడం లేదు. ఇప్పటికే ఆ ఛానల్ చాలా మంది సీనియర్ జర్నలిస్టులు, రాజకీయ నాయకుల చేతులు మారింది. అలాంటి ఛానల్ ని టేకప్ చేసి డెవలప్ చేయాలని రాంచరణ్ డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.