జోష్ : మగధీర తర్వాత రాంచరణ్ చేయాల్సిన చిత్రం జోష్. స్వయంగా దిల్ రాజు వెళ్లి రాంచరణ్, చిరంజీవిని అడిగారు. మగధీర తర్వాత చరణ్ ఇలాంటి చిత్రం చేయడం కరెక్ట్ కాదు అని చిరంజీవి రిజెక్ట్ చేశారట. ఈ విషయాన్ని దిల్ రాజు స్వయంగా వివరించారు. జోష్ రిలీజ్ అయి నిరాశపరిచిన తర్వాత చిరంజీవి గారి అనుభవం అర్థం అయింది అని దిల్ రాజు తెలిపారు.