ప్రముఖ సైకిలిస్ట్ ఆదిత్యా మెహతా టీంతో కలిసి మంచు లక్ష్మీ, రకుల్ ప్రీత్ సింగ్లు ఈ సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. 30 కిలో మీటర్ల సైక్లింగ్ చేసినట్టుగా రకుల్ వెల్లడించింది. హైదరాబాద్లోని సుచిత్ర ఎక్స్రోడ్ నుంచి తూఫ్రాన్ రోడ్ మీదుగా సైకిలింగ్ చేసినట్టుగా రకుల్ తెలిపింది.
ప్రముఖ సైకిలిస్ట్ ఆదిత్యా మెహతా టీంతో కలిసి మంచు లక్ష్మీ, రకుల్ ప్రీత్ సింగ్లు ఈ సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. 30 కిలో మీటర్ల సైక్లింగ్ చేసినట్టుగా రకుల్ వెల్లడించింది. హైదరాబాద్లోని సుచిత్ర ఎక్స్రోడ్ నుంచి తూఫ్రాన్ రోడ్ మీదుగా సైకిలింగ్ చేసినట్టుగా రకుల్ తెలిపింది.