అందాల భామల సైకిల్ సవారీ.. ఏకంగా 30 కి.మీ!
First Published Aug 19, 2020, 5:40 PM ISTకరోన కారణంగా సినీ తారలకు చాలా ఖాళీ సమయం దొరికింది. ముందు కొద్ది రోజులు పాటు లాక్ డౌన్ సమయాన్ని హాలీడేస్లా ఇంట్లోనే ఎంజాయ్ చేసిన తారలు, తరువాత బోర్ ఫీల్ అవుతున్నారు. దీంతో కొత్త కొత్త వ్యాపకాలతో టైం పాస్ చేస్తున్నారు. తాజాగా మంచు లక్ష్మీ, రకుల్ ప్రీత్ సింగ్లు ఓ సాహస యాత్ర చేశారు.