కామెడీ షో జబర్దస్త్ తెలియనివారంటూ ఎవరూ ఉండరు. తెలుగు ప్రేక్షకుల వినోద సాధనాలలో జబర్దస్త్ ఒకటిగా ఉంది. నాన్ స్టాప్ గాకామెడీపంచేఈషోలోయాంకర్స్అందాల విందు కూడా మరో ఆకర్షణ. జబర్దస్త్ యాంకర్స్ గా ఉన్న రష్మీమరియు అనసూయలకు భారీ క్రేజ్ ఉంది. ఆ క్రేజ్తో ఈ ఇద్దరు ముద్దుగుమ్మలుహీరోయిన్స్గా కూడా చేయడం జరిగింది.
undefined
జబర్దస్త్ అరంగేట్రం నుండి ఉందియాంకర్ అనసూయ. టాప్ యాంకర్స్ లో ఒకరిగా ఉన్న ఈమె అనేక టాక్ షోలకు వ్యాఖ్యాతగా ఉన్నారు. లోకల్ గ్యాంగ్స్, తల్లా పెళ్ళామా, రంగస్థలం, ప్రతిరోజూ పండగే వంటి అనేక షోలలో వ్యాఖ్యాతగా మరియు జడ్జిగా ఉన్నారు. ఇప్పుడుఆమె కెరీర్ జెట్ స్పీడ్ లో పోతుంది.
undefined
మరో వైపు సినిమాలలో క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటున్నారు. 2018లో వచ్చిన రంగస్థలం మూవీలో ఆమె చేసిన రంగమత్త పాత్రకుమంచి పేరు వచ్చింది. గత ఏడాది విడుదలైన కథనం మూవీలో హీరోయిన్ గా చేశారు. ప్రస్తుతం దర్శకుడు కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ మూవీలో ఓ కీలక రోల్ చేస్తున్నారు.
undefined
ప్రస్తుతం అనసూయ జీవితం ఫుల్ హ్యాపీ. చేతినిండా షోలు, లక్షల సంపాదన, మంచి ఇల్లు, భర్త పిల్లలు. ఐతే కొన్నేళ్ల క్రితం అనసూయ జీవితంలో చాలా కస్టాలుఅనుభవించారట. ఆమె తల్లి వీరిని చదివించడం కోసం అనేక ఇబ్బందులుఎదుర్కొన్నారట. కనీసం ఇంటి రెంటుకూడా కట్టలేని పరిస్థితి ఉండేదట. అర్థ రూపాయి మిగులుతుందనిఅనసూయ కాలినడకన రెండు బస్ స్టాప్స్ వరకునడిచి వెళ్ళేదట.
undefined
కమెడియన్ అలీటాక్ షోలో పాల్గొన్న అనసూయ ఈ విషయాలన్నీ చెప్పి కన్నీటి పర్యంతం అయ్యింది. ఈటీవి విడుదల చేసిన ప్రోమోలోఈ విషయాలన్నీ ఉన్నాయి. కొద్దిరోజులలో అలీతో సరదాగా టాక్ షోలో ఈ విషయాలపై పూర్తి అవగాహన రానుంది.అనేక ఆసక్తికర విషయాలతో సాగిన ఈ ప్రోమో షోపై ఆసక్తిరేపింది.
undefined