రజినీకాంత్ నటుడు కాదు, కథారచయిత, దర్శకుడు, నిర్మాత కూడా. ఇలయరాజా సంగీతంలో ఒక పాట పాడారని మీకు తెలుసా? ఒకే ఒక్క పాట పాడినా, ఆ పాట సూపర్ హిట్.
1992లో విడుదలైన 'మన్నన్' సినిమాలో రజినీకాంత్ పాట పాడారు. ఈ సినిమాలో విజయశాంతి, కుష్బూ హీరోయిన్లు గా నటించారు.